Wednesday, May 8, 2024
- Advertisement -

అందరినీ తనవారిలా భావించే ఆత్మీయ హస్తం ఆయ‌న‌ది..

- Advertisement -

మహానేత,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కోట్లాది ప్ర‌జ‌ల గుండెల్లో దేవునిగా వెలుగుతున్న మ‌హానేత వైఎస్ఆర్‌. ఆ మ‌హానుభావుని గొప్ప‌త‌నం గురించి నాగార్జున స్పందించిన తీరు అమోఘం.

2019 హెలికాప్ట‌ర్‌లో ప్ర‌మాదంలో ఆక‌స్మికంగా మ‌ర‌నించారు మ‌హానుభావుడు వైఎస్ఆర్‌. ఆయ‌న కాల‌గ‌ర్బంలో క‌ల‌సిపోయి ఎనిమిది సంవత్సరాలు గ‌డిచిపోయాయి. గోప్ప వాళ్లు భౌతికంగా లేక‌పోయినా వారి చేసిన ప‌లు మంచి ప్ర‌జా కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచి ఉంటాయి. ఆయ‌న ప్ర‌వేవ పెట్టిన ప‌లు ప‌థ‌కాలు తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌తి ముద్ర వేసుకున్నారు.

వైఎస్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ప్ర‌ముఖులు స్పందించ‌గా …… త‌న దైన శైలిలో నాగార్జున కూడా స్పందించారు. వైఎస్‌ ఎన్నో మంచి పనులు చేశారు. ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. జలయజ్ఞంతో హరితాంధ్రప్రదేశ్‌ సాధించడానికి అహర్నిశలూ కృషిచేశారు. అందరినీ తనవారిలా భావించే ఆత్మీయ హస్తం ఆయనది అంటూ ఆ మ‌హానేత గొప్ప‌త‌నాన్ని గురించి నాగార్జున స్పందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -