పార్టీలో నాయకులను వవసరం ఉన్నంత వరకు వాడుకోవడం …అవసరం తీరాకా వారిని దూరంగా పెట్టడంలాంటివి చంద్రబాబునాయుడికి వెన్నుతో పెట్టిన విద్య.ఇలా చలామంది నాయకులను పార్టీ కోసం ఉపయేగించుకొని కూరలో కరివేపాకులా వాడుకోవడం అలవాటే.ఇప్పుడు తననే నమ్ముక్కున్న మరో నాయకుడికి బాబు పెద్దషాక్ ఇచ్చారు.
టీటీడీ ఛైర్మెన్ పదవి కాలం పూర్తవడంతో ఆపదవి కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్నా సంగతి తెలిసిందే. హేమామీలు పోటీ ఛైర్మెన్ పదవికోసం పోటీపడుతున్నారు.వారిలో ముఖ్యంగా ఎంపీలు మురళీమోహన్….రాయపాటి సాంబశివరావు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.ఛైర్మెన్ పదవి దక్కకుంటే ఎంపీ పదవికి రాజీనామ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు రాయపాటి.ఎప్పటి నుంచే టీటీడీ ఛైర్మెన్ పదవిని ఆశిస్తున్న మురళీమోహన్కు కూడా చంద్రబాబు జులక్ ఇచ్చారు.
{loadmodule mod_custom,Side Ad 1}
బాబుకు దగ్గర సంబంధాలున్న మురళీమోహన్ అచనువుతో బాబుదగ్గరికెల్లి టీటీడీ ఛైర్మెన్ పదవి నాకే ఇవ్వాలని బాబును కోరిన మురళీమోహన్కు దిమ్మతిరిగేషాక్ ఇచ్చారు. అడిగిన వారందరికీ పదువలు ఇచ్చకుంటూ పోతే రాష్ట్ర అభివృద్దిమీ దృష్టి పెట్టలేనని బాబు చెప్పడంతో ఖంగుతిన్నారు.ఇకనుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలకు పదవులు ఇవ్వదలుచుకోలేదని చెప్పినట్లు సమాచారం.పరోక్షంగా రాయాపాటికి కూడా చుకకలు అంటించారని తెలుగు తమ్ముళ్లు అనుంకుంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related