ఎన్నికల్లో గెలిచి ప్రజలును పట్టించుకోవపోతే పరిష్థితులు ఏవిధంగా ఉంటాయనేది మామ,అళ్లుడికి తెలిసి వచ్చింది.ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తమ సొంతలాభాలను చూసుకునేవారకి ప్రజల సెగ ఎలాఉంటుందో ఆసినీనేతకు ఈపాటికే అర్థమయ్యింది.అందుకే వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లాకు ప్యాకప్ చే సుకు న్నారు.
{loadmodule mod_custom,GA1}
కృష్ణా జిల్లాపై నారా, నందమూరి కుటుంబం కన్ను పడింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నేతలకు పొగపెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ప్రజల నిరసన సెగ తగిలింది. బాలకృష్ణ సీటుకు ఎసరొచ్చింది. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని గ్రహించిన బాలయ్య…కృష్ణా జిల్లాగుడివాడ నుంచి పోటీ చేయాలని ప్లాన్లు గీస్తున్నారట.
మరోవైపు మంత్రి లోకేష్ కోసం సేఫ్ సీటు అన్వేషణలో టీడీపీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.ప్రస్తుతం లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కానీ, ఇన్నాళ్లూ ఏ నియోజక వర్గం నుంచీ అనేది మాత్రం క్లారిటీ లేదు. లోకేష్ గెలుపు నల్లేరుపై నడకలా సాగే సెగ్మెంట్ నే చంద్రబాబు ఏరికోరి పట్టుకున్నారని అంటున్నారు.కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోకవర్గం నుంచీ చినబాబును బరిలోకి దించే అవకాశం ఉందట.
{loadmodule mod_custom,GA2}
మొత్తానికి, మామా అల్లుళ్లు ఇద్దరూ ఒకే జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ అధికార పార్టీ వర్గాల్లో ఓ ప్రచారం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరూ గెలుపూ పార్టీకి అవసరం. సో.. ఇద్దరికీ సేఫ్ సెగ్మెంట్స్ కావాలి. కాబట్టి, కృష్ణా జిల్లాను ఎంపిక చేస్తున్నట్టు చెబుతున్నారు.ప్రజల ఆగ్రహానికి గురయితే పరిస్థితి ఇలానే ఉంటుంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- నందమూరి నటసింహం నియేజకవర్గ పర్యటన షురూ….
- స్క్రీన్పై మరో సారి కనువింద్ చేయనున్న హిట్ఫెయిర్ జంట..
- హిందూపురం నియేజకవర్గంలో రగిలిన మున్సిపల్ వైస్ ఛైర్మెన్ కుంపటి…
- కూతుళ్లు ఇచ్చిన కారుకి భారీగా ఖర్చు పెట్టిన బాలయ్య
{youtube}OJuYzidh4y8{/youtube}