సొంతనియేజయ వర్గంలో బాలయ్యబాబకు ప్రతికూల పరిస్థితులు ఎదరవుతున్నాయి.ఇవన్నీ ప్రతిపక్షపర్టీలనుంచి కాదు సొంత పార్టీనుంచే సమస్యలు ఎదుర్కోనున్నారు.తాజాగా స్వయానా బావ అయిన చంద్రబాబె బాలయ్యకు షాక్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నియేజకవర్గంలో బాలయ్యమీద వ్యతిరేకత ఉంది.ఇ్పుడు బాబు పెట్టిన చిచ్చు మరింత ఇబ్బందికరంగా మారింది.
{loadmodule mod_custom,GA1}
ఇప్పుడు తాజాగా హిందూపురం మున్సిపల్ వైస్ ఛైర్మెన్ మార్ప రాజకీయం జోరందుకుంది.గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మైనారిటీలకు వైస్ ఛైర్మెన్ పదవి ఇస్తామని స్వయంగా బాలకృష్ణే హామి ఇచ్చారని కౌన్సిలర్ రోషన్ అలీ చెప్పారు.ఈనెల 23,24 తేదీలో నియేజకవర్గపర్యటనకు బాలయ్యబాబు వస్తుండటంతో దీనిపై ఒక స్పష్టమైన నిర్నయాన్ని తీసుకోవాలని రోషన్ అలీ పట్టుదలతో ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో వైస్ఛైర్మెన్ పదవి ఇస్తామని చెప్పి ….మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు పట్టించుకోలేదని రోషన్ అలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో మాదిరి వాయిదా వస్తే అంగీకరించే ప్రసక్తే లేదని మైనారిటీ నేతలు కుండబద్దలు కొట్టారు.
{loadmodule mod_custom,GA2}
ప్రస్తుతం మున్సిపల్ వైస్ ఛైర్మెన్ జెపికె రామును తప్పిస్తే ఎలా స్పదిస్తారోనన్న అయేమయం నేతల్లో నెలకొంది.టీడీపీకి ఓటుబ్యాంక్ కలిగిని ఆర్యవైశ్య వర్గంలో రాముకి మంచి పట్టుఉంది.అందుకే ఏనిర్నయం తీసుకోలేకపోతున్నారు.అటు రోషణ్ అలీ…..ఇటు రాము పట్టుదలతో ఉండటంతో బాలయ్యకు సరికొత్త సమస్య వచ్చినట్లు నియేజక వర్గంలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- విజయవాడ టీడీపీ కి షాక్ తప్పదా…..?
- అనంతలో మంత్రి పర్యటాల సునీతకు ఎదురదెబ్బ….
- బాబుకు దూరమవుతున్న సినీ గ్లామర్….
- చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం
{youtube}hV7J8zXLvBI{/youtube}