ప్రజలు ఎన్నికలలో నాయకున్ని ఎన్నుకొనేది తమ సమస్యలను తీరుస్తారని.కాని అది మాత్రం క్షేత్రస్థాయిలో జరడగంలేదు.ఎప్పడో ఒక సారి నియేజకవర్గానికి ఇలా వచ్చి అలా వెల్లిపోతారు.సినీ స్టార్లు అయితే చెప్పాల్సిన పనిలేదు.ఎట్టకేలకు నందమూరి నటసింహం నియేజక వర్గంలో అడుగు పెట్టారు.
{loadmodule mod_custom,GA1}
సమ్మర్ లో నియోజకవర్గం తాగునీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి అయింది, మరోవైపు బాలయ్య పీఏ వ్యవహారం రచ్చకు ఎక్కింది. పీఏ అవినీతి బాగోతం గురించి తెలుగుదేశం నేతలే రోడ్డుకు ఎక్కారు.అప్పటికి బాలయ్య నియోజకవర్గం వైపు చూడలేదు. ఆఖరికి దున్నపోతు మీద బాలయ్య పేరును రాసి దాన్ని ఊరేగించారు. అప్పటికీ బాలయ్య కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ కదలిక రాలేదు. బాలయ్య షూటింగ్ లతో తన కార్యక్రమాలతో బిజీగా ఉండిపోయాడు.
నందమూరి నటసింహానికి ఇప్పుడు తీరిక దొరికినట్లుంది.అందుకే స్కూటర్మీద ఫీట్లు మొదలు పెట్టారు. ఏవనుంకుంటున్నార …బుల్లెట్ నడపడం గట్రా అనమాట. ఇంకేముంది, బుల్లెట్ నడిపిన బాలయ్య అంటూ అనుకూల మీడియా తమ చీప్ రాతలనే రాసేసింది.
{loadmodule mod_custom,GA2}
అభిమానులు, నియోజకవర్గ ప్రజల్లో అంతా ఉత్సాహం వచ్చేసిందని, బాలయ్య బుల్లెట్ నడపడంతో వాళ్లంతా ఖుష్ అయ్యారని కథలు అల్లేసింది.ఇంకేముంది తమ అభిమాన నటుడు వస్తే చాలు అన్నీ మరచిపోతారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- హిందూపురం నియేజకవర్గంలో రగిలిన మున్సిపల్ వైస్ ఛైర్మెన్ కుంపటి…
- బాలయ్యకు సర్ప్రైస్ ఇచ్చిన బ్రహ్మణి, తేజస్వి
- వస్తున్నా..నియేజక వర్గానికి మీ సమస్యలు పరిస్కరిస్తా…..
- స్క్రీన్పై మరో సారి కనువింద్ చేయనున్న హిట్ఫెయిర్ జంట..
{youtube}aPAZVkqWtu4{/youtube}