ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన వక్ర రాజకీయాల్ని ప్రదర్శింరించారు.నంద్యాల ఉప ఎన్నిక భయంనేపథ్యంలో బాబు తన రాజకీయ మార్క్ను మొదలు పెట్టారు.భామా నాగిరెడ్డి మరణంతో ఖాలీ అయిన నంద్యాల నియేజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీగా ఎవరని పెట్టకూడదు.కాని ఉప ఎన్నిక ఏకగ్రీవం కాకుండా బాబే నాటకాలాడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
{loadmodule mod_custom,GA1}
ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి టీడీపీకి కష్టమేమికాదు.కాని బాబు తన వక్రబుద్దిని ప్రదర్శించారు.ఎవరో ఒకరిని తమ పార్టీ మంత్రిని, జగన్ వద్దకు స్వయంగా ఒకసారి పంపితే సరిపోతుంది. కానీ మరో కోణంలోంచి చూసినప్పుడు నంద్యాల ఉపఎన్నిక ఏకగ్రీవంగా జరగడం చంద్రబాబుకే ఇష్టం లేదేమో అనే వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
భూమా కుటుంబానికి అసలు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎంతమాత్రం ప్రజల మద్దతు ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికను నీలి లిట్మస్పేపర్లాగా వాడుకోవడానికేననే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.భూమా కుటుంబానికి ఆదరణ తగ్గిందని నిరూపణ అయితే గనుక.. అఖిలప్రియకు తమ పార్టీలో ప్రాధాన్యత తగ్గించేదానికే నన్న వాదన కూడా వినిపిస్తోంది.
{loadmodule mod_custom,GA2}
పనిలో పనిగా వైసీపీమీద బుదరజల్లి ….అఖిల బలాన్ని తెలుసుకోవడానికే బాబు ఏకగ్రీవం కాకుండా అడ్డుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- టికెట్కోసమే శిల్పా పార్టీ మారితే… మరి మంత్రిపదవికోసమే అఖిల టీడీపీలో చేరారా..?
- పార్టీలో సీనియర్లను కలుపుకొని పోవాలని సూచన….
- భూమా పరువును గంగలో కలిపిన మంత్రి అఖిలప్రియ…..
- అప్పుడే రాజకీయాలను వంటపట్టించుకున్న మంత్రి అఖిల ప్రియ…
{youtube}QsNCzwTAkbQ{/youtube}