Tuesday, April 30, 2024
- Advertisement -

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు

- Advertisement -

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని రాయ్ పూర్ కు సమీపంలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదవశాత్తు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదం భారినపడిన తొమ్మిదిమంది ఆక్కడికకక్కడే మృతిచెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.వీరిలో కూడా చాలామందివ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం దాదాపు 11:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -