ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత జిల్లాలో ప్రతికూల పరిస్థితలు ఎదరవుతున్నాయి. తెలుగు తమ్ముళ్లు బాబుకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే వైసీపీలోకి రాష్ట్ర వ్యాప్తంగా వలసలు ఊపందుకోవడంతో…. పాటు ఇప్పుడు బాబు సొంత ఇలాకాలో వలసల పర్వం ఊపందుకుంది.
టీడీపీ నేతలు ఎంత ప్రయత్నం చేసిఆ వలసలను అపలేకపోవడంతో పచ్చపార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి వలసలు.
చంద్రబాబు ఆమెరికాటూర్లో ఉంటె ఇక్కడ మాత్రం వైసీపీలోకి వసలపర్వం ఊపందుకుంది. జగన్ చేస్తున్న ప్రజా పోరాటాల పట్ల ఆకర్శితులై రాష్ట్ర వ్యాప్తంగా డీపీతోపాటు పలు పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.తాజాగా సీఎం సొంత ఇలకా అయిన చిత్తూరులో ఆపార్టీకి చెందిన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకొని పార్టీకి షాక్ ఇచ్చారు.జిల్లాలోని అధికార,సమైక్యపార్టీకి చెందిన కీలక నేతలు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు.
{loadmodule mod_custom,Side Ad 1}
జిల్లాలోని పెద్దమండవ్యం,నగరి,తంబల్లపల్లె,నారాయన వనం,ములకల చెరువు,వడమాలపేట,తిరుపతి గ్రామీణ,పాలసముద్రం మండలాలకు చెందిన టీడీపీ ,కసమైక్యాంధ్ర పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి,పీలేరు ఎమ్మెల్యే రాచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికి వైసీపీకండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్మానించారు.
చంద్రబాబునాయుడు ఆమెరికా టూర్లో ఉంటె …రాష్ట్రంలో మాత్రం తెలుగు తమ్ముల్లు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎన్నికలకు ముందే వలసలు ఊపందుకుంటుంటె ఏంచేయాలో దిక్కుతెలియక పచ్చపార్టీ నాయుకులు తలలు పట్టుకుంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}AdvKe88Ypa0{/youtube}
Also Read
- వైసీపీలోకి మాజీ ఎంపీ.. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ..
- లోకేష్కు చుక్కలు చూపించిన మహిళలు.. ఏం జరిగింది..?
- జగన్ గ్రీన్ సిగ్నల్.. వైసీపీలోకి టీడీపీ సీనియర్ మాజీ మంత్రి
- నీతులు ఇతరులకేనా… మనకు వర్తించవా..