Friday, May 3, 2024
- Advertisement -

యోగి ప్రభుత్వం కి రూ.15,000 జరిమానా..!

- Advertisement -

న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసినందుకుగాను ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు రూ.15,000 జరిమానా విధించింది. ఓ కేసులో 500లకు పైగా రోజుల ఆలస్యం తర్వాత అప్పీలు దాఖలు చేసినందుకు గాను ఈ రుసుం చెల్లించాలని ఆదేశించింది.

కేసు విషయంలో ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని జస్టిస్​ ఎస్​కే కౌల్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఓ వ్యక్తి ఉద్యోగాన్ని క్రమబద్దీకరించాలని సూచిస్తూ.. 2018లో అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిని సవాల్​ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. అయితే.. అప్పీలును ఆలస్యం చేసినందుకు సంబంధిత అధికారులకు ఈ జరిమానా విధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -