- Advertisement -
తెలంగాణలో రెడ్డి కూటమిలో అగ్గి ఇంకా చల్లారేలా లేదు.ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా తలో దారి చూసుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి తాను ఎంతటి పెద్ద తోపని చెపుకున్నప్పటికీ…ఆవిషయాన్ని ఆంధ్రావాళ్లు యాక్సెప్ట్ చేస్తారేమో గాని ఇక్కడి రెడ్డి పటేల్లు ఒప్పుకోవడం లేదు. టీ రెడ్డిల కూటమిలో రోజు రోజుకు అంతర్యుద్దాలు పెరిగిపోతున్నాయి.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపికపై కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దీనికి బదులుగా పాల్వాయి గోవర్దన్ రెడ్డిపై కోమటి రెడ్డిని సీఎల్ పీ కార్యాలయం దగ్గర ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ఈ భూమ్మీదున్న అత్యంత మూర్ఖుడు కోమటిరెడ్డని దుయ్యబట్టారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకం భేష్ అంటూ చెపుకొచ్చారు