తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇప్పటి వరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మృతుల వివరాలు:
పాండవుల విజయలక్ష్మీ (విశాఖ జిల్లా వడ్లపూడి)
లక్ష్మణ రావు(పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం)
పోట్లూరి లక్ష్మి(శ్రీకాకుళం)
లంబ తిరుపతమ్మ(శ్రీకాకుళం)
దేవినేని కృష్ణమ్మ(తూర్పు గోదావరి జిల్లా వేమగిరి)
గొర్రెల మంగమ్మ( విశాఖ జిల్లా పెందుర్తి)
రుద్రరాజు లక్శ్మీ(పశ్చిమ గోదావరి జిల్లా యండగండి)
పారమ్మ(విజయనగరం జిల్లా బాడంగి మం. పాల్తేరు)
పైడితల్లి(విజయనగరం జిల్లా బాడంగి మం. పాల్తేరు)
అప్పల స్వామి(విజయనగరం జిల్లా బొబ్బిలి)
కృష్ణయ్య, రత్నం (యానాం), అనంతలక్ష్మీ
నర్సమ్మ(శ్రీకాకుళం), సత్యవతి, ప్రశాంత్
అప్పల నర్సమ్మ( శ్రీకాకుళం జిల్లా పర్సనాపల్లి)
వెంకటలక్ష్మి(రాజమండ్రి), నారాయణమ్మ(తునికావలి గేటు)
పాటూరు అమరావతి(ఆముదాల వలస)
కొత్త కోలు కళావతి(శ్రీకాకుళాం)
కృష్ణవేణి విజయవాడ
జానకమ్మ(నెల్లూరు), పార్వతమ్మ(విజయనగరం)
వెంకటయ్యనాయుడు(శ్రీకాకుళం జిల్లా నర్సన్న పల్లి)