Thursday, May 16, 2024
- Advertisement -

వర్షం లో గణేష్ నిమర్జనం

- Advertisement -

హైదరాబాద్ లో హోరున వర్షంలోనే గణేష్ నిమ్మజ్జనాలు జరుగుర్తున్నాయి. తనకి టాటా చెప్పేందుకే వరుణుడు వచ్చాడా ? అన్నట్లుగా వినాయకుడు నిమ్మజ్జనానికి బయలుదేరిపోయాడు.25 వేలమంది పోలీస్ ల బందోబస్తులో గణేష్ నిమ్మజ్జనాలు కొనసాగుతున్నాయి.

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర  మధ్యాహ్నానికి ఖైరతాబాద్ గణపతి నిమ్మజ్జన కార్యక్రమం పూర్తయ్యేంది ఉంది. ట్యాంక్ బండ్ సహా పలు చెరువులవద్ద తెలంగాణా ప్రభుత్వం నిమ్మజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసింది.వినాయకుడి నిమ్మజ్జనం కోసం ట్యాంక్ బండ్ వద్ద గణేష్ లు బారులుతీరాయి.గణేష్ నిమ్మజ్జన కార్యక్రమం సందర్భంగా ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గణేష్ ఊరేగింపు ప్రాంతాల్లో ప్రధాన ఫ్లై ఓవర్ లను ట్రాఫిక్ పోలీస్ లు మూసివేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -