Friday, April 26, 2024
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

- Advertisement -

తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. హెచ్‌ఆర్‌ఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నగర శివారు ప్రాంతాలైన శంషాబాద్, జల్‌పల్లి, శామీర్‌ పేట ప్రాంతాల ఉద్యోగులకు ఈ మేరకు హెచ్‌ఆర్‌ఏ పెరగనుంది.

జీహెచ్‌ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వల్ల ఈ ప్రాంతాల వారికి 24 శాతం ఇంటి నివాస భత్యం లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

ఆస్కార్ కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -