Saturday, May 11, 2024
- Advertisement -

పెళ్లి చేసుకున్న రెండు నెలలకు భార్య హిజ్రా అని తెలిసి భర్త షాక్!

- Advertisement -

పెళ్లంటే నూరేళ్ల పంట.. వధూ వరులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టే శుభ గడియ. ఎంతో ఆనందంతో పెళ్లి చేసుకున్న పెళ్లికొడుక్కి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. రెండు నెలల తర్వాత భార్య హిజ్రా అని తెలిసి భర్త షాక్ తిన్నాడు. తానూ మోసపోయానని న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది. కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28వతేదీన పెళ్లి చేసుకున్నాడు.

ఇంతలోనే కరోనా ప్రభావంతో ఆమెతో కాపురం మాత్రం చేయలేదు. అయితే ఆమె జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని అనుమానం కలిగి భార్యను గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆమె లింగమార్పిడి చేయించుకున్న హిజ్రా అని పరీక్షల్లో తేల్చారు.

దాంతో వరుడి కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. దీంతో షాక్ తిన్న ఆ పెళ్లి కొడుకు డాక్టర్లు ఇచ్చిన వైద్య రిపోర్ట్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసిన యువతి తల్లిదండ్రులు, వివాహ మధ్యవర్తితో పాటు మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మీ అభిమానాకి ధన్యవాదాలు చిరంజీవి గారు : సీఎం జగన్

ఆకట్టుకుంటున్న ‘హీరో’టీజర్

లాహోర్‌లో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -