Thursday, May 16, 2024
- Advertisement -

రఘు రామరాజు కొనసాగింపుపై చర్చ

- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఎవరిని నియమించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ప్రస్తుతమున్న గవర్నర్ రఘు రామరాజును కొనసాగించాలా వద్దా అనే అంశంపై కూడా ఈ కమిటీ ఓ నివేదిక ఇస్తుంది. ఈ కమిటీకి క్యాబినెట్ కార్యదర్శ కె.సిన్హా  నేత్రత్వం వహిస్తారు.

ముందుగా ఆర్ బి ఐ గవర్నర్ గా చేసేందుకు అర్హతలున్న వారి జాబితాను తయారు చేస్తారు. దీన్ని పరిశీలించిన తర్వాత గవర్నర్ ను నియమిస్తారు. ఇంతకు ముందు ప్రధానమంత్రి, ఆర్ధిక మంత్రితో సంప్రదించిన తర్వాత ఆర్ బి ఐ గవర్నర్ ను నియమించే వారు. ఆ సంప్రదాయానికి బిజెపి ప్రభుత్వం తోసిరాజని కొత్తగా కమిటీని నియమించింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -