Friday, March 29, 2024
- Advertisement -

భారత్ లో రైళ్లు బంద్..!

- Advertisement -

లఖ్​నవూ-ఢిల్లీ, అహ్మదాబాద్​-ముంబయి మధ్య నడిచే కార్పొరేట్​ తేజస్​ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. కరోనా నేపథ్యంలో.. తక్కువ మంది ప్రయాణికులతో నిర్వహణ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు తేజస్​ రైళ్ల కార్యకలాపాలు సాగవని స్పష్టం చేసింది.

ఐఆర్​సీటీసీ పర్యవేక్షణలో నడిచే ఈ తేజస్​ ఎక్స్​ప్రెస్​ సర్వీసులు.. లాక్​డౌన్​ అనంతరం అక్టోబర్​ 17న తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే.. మహమ్మారి భయాల నేపథ్యంలో ప్రయాణికులు వీటిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు.

ఫలితంగా.. వ్యయంతో కూడుకున్న ఈ​ ట్రైన్ల నిర్వహణ కష్టంగా మారింది. ఇటీవల కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రైళ్లలో ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు రూపొందించింది రైల్వే శాఖ. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే రైలు ప్రయాణం చేయాలని సూచించింది.

10 ఏళ్ళ తర్వాత మహేష్ తో అనుష్క రొమాన్స్..!

అల్లుడు చైతన్య కి నాగబాబు ఎంత ఇస్తున్నారు తెలుసా..?

నయనతార కంటే విఘ్నేష్ చిన్నవాడా..?

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -