ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి కాలం త్వరలోనే ముగియనుంది.ఇప్పుడు తదుపరి రాష్ట్రపతి ఎవరే దానిపై దేశంలో రాజకీయాలు వేడెక్కాయి.రాష్ట్రపతి ఎన్నికను ఎన్డీఏ తో సహా ప్రతిపక్షాలకు ప్రతీష్టాత్మకంగా మారాయి.కేంద్రంలో ఉన్న భాజాపా ప్రభుత్వానికి రాజ్యసభలో తగినంత బలంలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఈసమయంలో అందరికీ ఆమోదయేగ్యమైన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు.కానీ పోటీ అనివార్యమయితే మాత్రం ఎన్డీఏకు కస్టంగానే ఉంటుంది.లోక్ సభలో భాజాపాకు తగినంత బలం ఉన్నా రాజ్యసభలో బలం లేదు.ఇక్కడే సమస్య ఎదురు కానుంది.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్తిని గెలిపించుకోవాలంటే రాజ్యసభలో తగినంత బలం కావాలి…. ఆ సమయంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయినడంలో సందేహంలేదు.
{loadmodule mod_custom,Side Ad 1}
త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగనే కీలకం కానున్నారు.ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కలసి ఎన్డీఏ అభ్యర్తికి సంపూర్నమద్దతు ఇస్తున్నామని… అపదవికి పోటీలేకుండా ఉంటే మంచిదని సూచించారు జగన్. ఎటువంటి కుతంత్రాలు మనసులో పెట్టుకోకుండా తన నిర్నయాన్ని కుండబద్దులు కొట్టి చెప్పారు.ఇదే ఇప్పుడు టీడీపకి భయం పట్టుకుంది.ప్రధానిని నేరుగా విమర్శించే ధైర్యంలేక…జగన్పై విమర్శలు గుప్పించారు.రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీ రోల్ పోషించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related