- Advertisement -
పవిత్ర జర్నలిస్టు వృత్తి లో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పాత్రికేయులు, పక్కదారులు పట్టి విచ్చలవిడిగా పోగేసుకుంటున్నారు. ఈ విషయాలు గ్యాంగ్ స్టార్ నయీం ఎన్ కౌంటర్ తరువాత ఒక్కొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో నే యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులు నయీం తో చేతులు కలిపి సుమారు గా 35 కోట్ల వరకు ఆస్థులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
Related