Sunday, May 19, 2024
- Advertisement -

నయీం ఖతంలో కొత్త కోణం..

- Advertisement -

పవిత్ర జర్నలిస్టు వృత్తి లో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పాత్రికేయులు, పక్కదారులు పట్టి విచ్చలవిడిగా పోగేసుకుంటున్నారు. ఈ విషయాలు గ్యాంగ్  స్టార్ నయీం ఎన్ కౌంటర్ తరువాత ఒక్కొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి.

ఈ క్రమంలో నే యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులు నయీం తో చేతులు కలిపి సుమారు గా 35 కోట్ల వరకు ఆస్థులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.

Related

  1. నయీం కథ ముగిసిందిలా..!
  2. గ్యాంగ్ స్టర్ నయీం జీవితం మీద సినిమా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -