Friday, April 26, 2024
- Advertisement -

మమ్మల్ని గెలిపిస్తే బంపర్ ఆఫర్ అంటూ.. కిషన్ రెడ్డి ప్రకటన..!

- Advertisement -

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బిజేపి గెలిపిస్తే నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకువస్తామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు నాగార్జునసాగర్-హైదరాబాద్ మార్గంలో పారిశ్రామిక కారిడార్ అందుబాటులోకి తెస్తామన్నారు.

ప్రచారంలో భాగంగా బిజేపి అభ్యర్థి రవికుమార్‌తో కలిసి ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం హాలియాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు.

బస్సులో కోట్ల కట్టలు.. ఎవరివి అంటే..!

హాట్ అందాలతో రెచ్చగొడుతున్న జాన్వీ బ్యూటీ!

కరోనా కేసుల నేపథ్యంలో సీఎం జగన్ తిరుపతి సభ రద్దు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -