Saturday, May 11, 2024
- Advertisement -

రామ జన్మభూమి అధ్యక్షుడు డిశ్చార్జి..!

- Advertisement -

రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్​ గోపాల్​ దాస్​ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో సంతృప్తికర మెరుగుదల కనిపించిందని మేదాంత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన అనారోగ్యంతో నెలరోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు.

నవంబర్​ 9న తీవ్ర శ్వాససంబంధిత సమస్యలతో ఆయన.. అయోధ్యలోని శ్రీరామ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అనంతరం.. ఆయన పరిస్థితి విషమించగా లఖ్​నవూలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.మహంత్ నృత్య గోపాల్​దాస్​.. ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. ఆయనను బుధవారం డిశ్చార్జి చేశాం అని మేదాంత ఆసుపత్రి డైరెక్టర్​ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -