Friday, April 19, 2024
- Advertisement -

గాంధీ వారసుడు మృతి..!

- Advertisement -

మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా (66) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్​బర్గ్​లో నివసించే సతీశ్​ కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలోనే కరోనా బారిన పడ్డారు.

మూడు రోజుల క్రితమే జన్మదినం జరపుకొన్న సతీశ్ ఆదివారం రాత్రి హఠాత్తుగా గుండేపోటు రావడం వల్ల తుది శ్వాస విడిచినట్లు.. ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్త్రీ తెలిపారు.

సతీశ్ దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్​మెంట్ ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించేవారు సామాజిక కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. సతీశ్ ధుపేలియా తన జీవితంలో ఎక్కువ భాగం మీడియా రంగంలోనే గడిపారు. వీడియో, ఫోటో గ్రాఫర్​గా పని చేశారు.

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -