Wednesday, May 8, 2024
- Advertisement -

మహేష్ బాబు ఒస్తున్నాడు

- Advertisement -

శ్రీమంతుడు సినిమా లో లాగా తన సొంత ఊరిని దత్తత తీసుకున్న మహేష్ బాబు తెలంగాణా లోని మహబూబ్ నగర్ జిల్లా సిద్దాపూర్ ని కూడా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆ రెండు గ్రామాలనీ స్మార్ట్ విలేజ్ లు గా చేసే పనిలో బిజీ గా ఉన్న మహేష్ ప్రస్తుతం తన భార్య నమ్రత ని అక్కడికి పంపించి ఆ గ్రామ అభివృద్ధి విషయం లో చర్చించే పని పెట్టాడు ఆమెకి. సిద్దాపూర్ ని సందర్శించిన నమ్రత అక్కడ హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంల్ మెడికల్ కాంప్ నిర్వహించిది.

ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కి సంబంధించిన చర్యలపై త్వరలోనే మహేష్ మంత్రి కె టి ఆర్ తోనూ, కలెక్టర్ అరుణతోనూ మాట్లాడతారని చెప్పింది. మాకు అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు త్వరలోనే బుర్రిపాలెం సందర్శించి అక్కడ చేయాల్సిన అభివృద్ది పనులపై చర్చిస్తారని తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -