Tuesday, May 7, 2024
- Advertisement -

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిప‌డ్డ‌ మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి

- Advertisement -

దేశవంలొనే అన్నపూర్ణగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్ ప్రభుత్వం అద్వన్నంగా చేసిందని కాంగ్ర్స్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రేస్ ప్రభుత్వ పాలనలో అనేక ప్రాజెక్ట్ లు కడితే టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్ట్ ల రిడిజన్ లపేరుతో కాలయాపన చేస్తుందని అన్నారు. ఒక లిష్ట్ కేనాల్ కు రతు మోటర్ పెట్టుకుంటే కేసులు పెట్టే అధికారులు సింగూర్ నీటిని నిజాం సాగర్ కు తిసుకురాకుండా శ్రీరాం సాగర్ కు కరీం నగర్ కు ఎలా తీసుకుళుతారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పించటం పోయి వున్న సౌకర్యాలను కాలరాస్తుందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -