Friday, May 17, 2024
- Advertisement -

2022కల్లా అందరికి సొంతిళ్లు: వెంకయ్యనాయుడు

- Advertisement -
own houses to all within 2022

కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన శాఖ, ఐటీశాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. బుధవారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యాలయంలో జరిగిన అవగాహన ఒప్పందం కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, రవిశంకర్‌ ప్రసాద్‌ హాజరయ్యారు.

2022 కల్లా అందరికీ సొంతిళ్లు కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. సామాన్యులు సైతం ఇంటికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులో లోపాలుంటే సరిదిద్దుకునేలా అవగాహన ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు. ప్రభుత్వ సేవలు దారిమళ్లకుండా ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అధికారులను కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -