- Advertisement -
టాలీవుడ్లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్ సినిమాతో కామెడియన్ గా పరిచయం అయిన నటుడు పొట్టి రాంబాబు ఈ రోజు ఉదయం మరణించారు.
కదా నాయకుడు, దొంగ-దొంగది, గోపి-గోపిక,గోదావరి, మీనాక్షి,ఈశ్వర్,చంటిగాడు,తదితర చిత్రాలలో నటించి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పొట్టి రాంబాబు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందినవారు