Sunday, May 5, 2024
- Advertisement -

హాస్య నటుడు పొట్టి రాంబాబు మృతి

- Advertisement -

 

టాలీవుడ్లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్ సినిమాతో కామెడియన్ గా పరిచయం అయిన నటుడు పొట్టి రాంబాబు ఈ రోజు ఉదయం మరణించారు.

కదా నాయకుడు, దొంగ-దొంగది, గోపి-గోపిక,గోదావరి, మీనాక్షి,ఈశ్వర్,చంటిగాడు,తదితర చిత్రాలలో నటించి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పొట్టి రాంబాబు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందినవారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -