Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్​బీఐ కీలక ప్రకటన.. డబ్బులు డ్రా అవ్వదు..!

- Advertisement -

తక్షణ నగదు బదిలీ వ్యవస్థ ‘రియల్​ టైమ్ గ్రాస్ సెటిల్​మెంట్’ (ఆర్​టీజీఎస్) సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. ఈ శనివారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు.. 14 గంటలపాటు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.


ఆర్​టీజీఎస్​ వ్యవస్థ అప్​గ్రేడ్​ వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు వివరించింది. ముఖ్యంగా డిజాస్టర్‌ రికవరీ టైమ్‌ను అప్​గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది.ఆర్‌టీజీఎస్‌ సేవలకు అంతరాయం ఏర్పడినా.. నెఫ్ట్​ సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆర్​బీఐ.2020 డిసెంబర్​ 14 నుంచి ఆర్​టీజీఎస్​ సేవలు 24×7 అందుబాటులోకి వచ్చాయి.

తెలంగాణ మరో ఎన్నికలకు సిద్దం..

నేటి పంచాంగం, గురువారం (15-04-2021)

మళ్లీ తెలంగాణ కి మూడింది.. మూడు వేలు కేసులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -