Thursday, April 18, 2024
- Advertisement -

రైళ్ల టికెట్లపై రిఫండ్.. మీకు వచ్చిందా..!

- Advertisement -

గతేడాది లాక్​డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రస్తుతం ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఉన్న గడువును 9 నెలలకు పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

2020 మార్చి 21 నుంచి జూన్​ 7 మధ్య రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ పొందే గడువును 9 నెలలకు పొడిగిస్తున్నాము. రోజువారిగా నడిచే రైళ్లకే ఈ రిఫండ్ వర్తిస్తుంది.ఈ ఆరు నెలల గడువులో ఎంతో మంది రిఫండ్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ పూర్తి స్థాయిలో రిఫండ్ అందుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -