Sunday, May 12, 2024
- Advertisement -

వరంగల్ లో దారుణం .. సేల్ఫీ ఐదుగురి ప్రాణం తీసింది

- Advertisement -

వరంగల్ జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది.ధర్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనానికి వెళ్లిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రమాదవ శాత్తు రిజర్వాయర్ లో పడి మృతి చెందారు.

వరంగల్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ధర్మసాగర్ సందర్శనానికి వెళ్లారు. పత్తి శ్రావ్య రెడ్డి, పోలినేని వినూత్న, కర్నె శివసాయి, పోలినేని శివసాయి కృష్ణ లు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. స్థానికులు రక్షించ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

స్థానికుల సమాచారం ప్రకారం విద్యార్థులు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా నీటిలో ప్రమాదవశాత్తు పడినట్లు తెలుస్తోంది. విద్యార్థుల మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీస్ లు రంగంలోకి దిగి మృత దేశాలను వెలికి తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -