Friday, March 29, 2024
- Advertisement -

షియా మతాధికారి కన్నుమూత..!

- Advertisement -

ప్రముఖ షియా మతాధికారి, అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్​ ​(83) మంగళవారం తుదిశ్వాస విడిచారు. లఖ్​నవూలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 10 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు కాల్బే సబ్టేయిన్​ తెలిపారు.
అనారోగ్య కారణాలతో నవంబర్​ 17న ఐసీయూలో చేరారు మౌలానా.

మంగళవారం హెల్త్​బులిటెన్​ విడుదల చేసిన క్రమంలో మౌలానా.. పెద్ద పేగు క్యాన్సర్​తో పాటు తీవ్రమైన న్యుమోనియా, యూటీఐ, సెప్టిక్​ షాక్​, మెటాస్టాసిస్తో వంటి వాటితో బాధపడుతున్నట్లు వెల్లడించారు వైద్యులు.మౌలానా సాదిక్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించినట్లు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

సిల్క్ స్మిత గురించి ఎవరికి తెలియని నిజాలు..!

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

‘జబర్దస్త్’ సుడిగాలి సుధీర్ గురించి నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -