టాలీవుడ్ సంచనల నటి శ్రీరెడ్డి మరో పోరాటానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది.తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి ఈ మధ్య పెద్దగా కనిపించలేదు.ఈ రోజు(బుధవారం) జరిగిన ప్రెస్ క్లబ్లో ప్రత్యక్షం అయింది శ్రీరెడ్డి. ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన శ్రీరెడ్డి తనపై ఇండస్ట్రీలో కుట్ర జరుగుతుందని, అయిన నన్న ఎవరు ఏం చేయలేరని చెప్పింది. తనకు సపోర్టుగా నిలిచిన వారే నన్న మోసం చేశారని వాళ్ల భాగోతాలు కూడా బయట పెడతానని చెప్పుకొచ్చింది. ఏ నా కొ…లను వదలనని నన్న లైంగికంగా వాడుకున్న దగ్గుబాటి సరేష్ బాబు కొడుకు అభిరాంను వాళ్లతో పాటు మరి కొంత మంది జీవితాలను బయటపెడతానని హెచ్చరించింది.
నన్న అభిరాం రామానాయుడు స్టూడియోలోనే వాడుకున్నాడని స్టూడియోపై కూడా కేసు పెడతానని… మొదట్లో మీడియా వాళ్లు నాకు బాగా సపోర్టు చేశారని తరువాత కొంతమంది డబ్బులకి అమ్ముడు పోయారని అయిన నేను వేనుకాడనని తనకు సోషల్ మీడియా సపోర్టు ఉందని తెలిపింది.కొంతమంది నన్ను వాళ్ల స్వార్థం కోసం బలి చేశారని …పవన్ కల్యాణ్ వచ్చిన నన్ను ఏం చేయలేరని తెలిపింది.ఇప్పుడు నేను ఫిలిం ఛాంబర్ దగ్గర వెళ్తున్నానని నాకు సపోర్టు చేసేవారు నా వెంట రావచ్చని తెలిపి..అక్కడ నుండి ఫిలిం ఛాంబర్ దగ్గర అందోళన చేయడానికి బయలుదేరింది.మరి వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.