Saturday, May 18, 2024
- Advertisement -

ఆదిత్యాయ నమః

- Advertisement -

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని.. అత్యంత పురాతన సూర్యభగవానుడి ఆలయంలో.. మరోసారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయ భానుడి లేలేత కిరణాలు నేరుగా స్వామివారి మూలవిరాట్ ను తాకాయి. ఏడాదికి రెండుసార్లు మాత్రమే కనిపించే దృశ్యాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు.

ఈ కిరణాల స్పర్శవలన దేవతామూర్తుల విగ్రహాలు బంగారు వర్ణంతో  ధగధగ మెరిసిపోయాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -