Thursday, May 16, 2024
- Advertisement -

నీ .. దూకుడూ .. కెసిఆర్‌కు సాటి ఎవ్వడు ??

- Advertisement -

తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులే లక్ష్యంగా చైనా చేరుకున్న కెసిఆర్ దూకుడు సినిమా రేంజ్ లో తన దూకుడు చూపిస్తున్నారు.

డ్రాగన్ గడ్డ మీద ముఖ్యంగా ఎంత వీలైతే అన్ని కోట్ల పెట్టుబడుల కోసం తన ప్రయత్నం చేస్తున్న తెలంగాణా ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు తొలి రోజునే మెరుగైన ఫలితం రాబట్టడం తో తెలంగాణా ప్రజలకి సంతోష వార్త దొరికింది. 19 మంది ప్రతినిధుల బృందం తో మొన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి కెసిఆర్ అసలు కాసేపు కూడా సమయం వృధా చెయ్యకుండా నిన్న ఉదయం నుంచే రంగం లోకి దూకేసారు. 

చైనా డేలియన్ నగరం లో పారిశ్రామికవేత్తల తో జరిగిన భేటీ లో ఆయన పాల్గొని దాదాపు 1000 కోట్లకి పైగా పెట్టుబడులు రాబట్టగలగడం విశేషంగా చెబుతున్నారు. కెసిఆర్ ప్రతిపాదన నచ్చిన చైనా లియో గ్రూపు తెలంగాణా లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతాం అనే ముందుకు రావడం హర్చించాల్సిన విషయం. చంద్రబాబు కి మల్లే ఇలాంటి విషయాలలో అంతగా ఎప్పుడూ దూసుకు పోయిన అనుభవం లేని కెసిఆర్ తొలి రోజునే వెయ్యి కోట్లు రాబట్టి తన సత్తా చూపించడం తో “కొట్టాడ్రా ఫస్ట్ బాల్ లోనే సిక్సర్” అంటున్నారు అందరూ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -