Wednesday, May 8, 2024
- Advertisement -

భారీగా ఉగ్ర దాడికి కుట్ర…పంజాబ్, రాజస్థాన్ లకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తో పాకిస్థాన్ రగిలిపోతోంది. తాను పెంచి పోషిస్తున్నఉగ్రమూకలను భారత్ పై దాడులకు ఉసిగొల్పుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

పంజాబ్‌, రాజస్ధాన్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ తన ముజహిదీన్‌ బెటాలియన్‌ సైన్యం సహకారంతో చొరబాట్లను ప్రోత్సహించవచ్చన్న సమాచారంతో ఈ రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ బీఎస్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లకు కూడా హెచ్చరికలు పంపింది. మరో వైపు పాకిస్థాన్ నుంచి ఎటువంటి ఘటన ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు నియంత్రణరేఖ వద్దకు సైన్యం అదనపు బలగాలను తరలించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -