Friday, May 10, 2024
- Advertisement -

జ‌గ‌న్‌లో మార్పు…. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసె జ‌గ‌న్ లౌక్యం ప్ర‌ద‌ర్శించారు.

- Advertisement -
That is YS Jagan.. Prashant Kishor Mark on YS Jagan

వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారం చేప‌ట్టాల‌ని జ‌గ‌న్ ఉవ్వీల్లూరు తున్నారు.ఇప్ప‌టికే కొన్ని స‌ర్వేలు జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉండ‌టంతో మ‌రింత జోష్ మీద ఉన్నారు.అందుకే ప్ర‌జ‌ల‌నుంచి ,అటు టీడీపీ నాయ‌క‌ల‌నుంచి వ్య‌తిరేక‌త రాకుండా జ‌గ‌న్ అచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

జాతీయంగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తగా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే.అయితే ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భావం జ‌గ‌న్ మీద ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1}

దీనికి నిద‌ర్శ‌నం గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌నే నిద‌ర్శ‌నంగా తెలుస్తోంది. గ్రామంలో ద‌ళితుల గ్రామ బ‌హిష్క‌ర‌ణ‌కు కార‌ణం అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు వివాద‌మే అని పైకి చెప్తున్నా అగ్ర‌వ‌ర్ణాలు, ద‌ళితుల మ‌ధ్య కొన్నాళ్లుగా ఆధిప‌త్యం కోసం ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతూనే ఉంది. అది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందింది.పోలీసుల‌గాని, ప్ర‌భుత్వంగాని స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రించ‌లేక‌పోయారు.
ఒక ప్ర‌తిక్ష‌నేత‌గా ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌లో ఉన్న‌ప్పుడు ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్ప‌డ బాధ్య‌త‌.ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న ఊరిలో ప‌ర్య‌టించేందుకు కూడా రాజ‌కీయ నేత‌లు జంకుతున్నారుఅందుకే జ‌గ‌న్ గంగ‌ప‌ర్రుగ్రామానికి వెల్లారు.ఇలాంటి నేప‌ధ్యంలో ప్ర‌తిప‌క్షనేత గ‌ర‌గ‌ప‌ర్రు ప‌ర్య‌ట‌న తీవ్ర ఆస‌క్తిని రేకెత్తించింది. జ‌గ‌న్ అక్క‌డికెళ్లి ఎలా మాట్లాడ‌తాడు? ఎరికి మ‌ద్ద‌తుగా మాట్లాడుతాడు? స‌మ‌స్య‌కు ఎలాంటి ప‌రిష్కారం సూచిస్తా డ‌ని స‌ర్వ‌త్రా ఎదురుచూశారు. అయితే జ‌గ‌న్ మాత్రం నొప్పించ‌క తానొవ్వ‌క‌.. అన్న‌ట్టు రాజ‌కీయ లౌక్యం ప్ర‌ద‌ర్శించాడు.
అయితే ఆయ‌న ఎక్క‌డికి వెల్లినా ఏదోఒక ర‌చ్చ‌జ‌ర‌గ‌డం… జ‌గ‌న్ వివాదాస్పాదం కావ‌డం మామూలే.కాని ఇప్పుడ మాత్రం అలాంటి వాటికి తావివ్వ‌లేదు.ఏ వ‌ర్గానికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌కున్నా త‌న ప్ర‌వ‌ర్త‌న ద్వారా అటు ద‌ళితులు, ఇటు అగ్ర‌వ‌ర్ణాలు ఇరువురి మ‌న‌స్సును జ‌గ‌న్ గెలుచుకున్నారు. దాదాపు గంట‌న్నుర పాటు ద‌ళిత‌వాడ‌లో వారి మ‌ధ్య నేల మీద కూర్చుని గ‌డిపారు. ప‌సిపిల్ల‌ల‌ను చాలా సేపు ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ప‌రాయి కులం వ్య‌క్తి అనేక భావ‌న క‌న‌బ‌డ‌కుండా జాగ్ర‌త్తప‌డ్డాడు.

{loadmodule mod_custom,GA2}

అన్నింటికంటే ముఖ్యంగా గ‌ర‌గ‌ప‌ర్రు ప‌ర్య‌ట‌న కాకుండా తన సొంత ప‌ర్య‌ట‌న‌లో ప్రొఫైల్‌గా స‌మ‌స్య‌ను ముగించారు.తెచ్చిపెట్టుకున్న పెద్ద‌రికం, అన‌వ‌స‌ర నీతుల జోలికిపోకుండా అణ‌కువ‌తో మ‌స‌లుకుని అంద‌రి మ‌ద్ద‌తు సంపాదించుకున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భావం బాగానే ప‌నిచేస్తున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది.ప్ర‌తీ సారి ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే జ‌గ‌న్‌కు తిరుగుండ‌దు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}vED1OYzkNJ8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -