వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు పెద్ద సంచలనం. ప్రజల్లో వైఎస్ జగన్ కు ఎలాంటి అభిమనం ఉందో అందరికి తెలిసిందే. కేవలం ఏపీలో మాత్రమే జగన్ ను అభిమానులు ఉన్నారు అనుకుంటే.. పొరపాటే.. దేశంలో.. ప్రపంచంలో కూడా వైఎస్ జగన్ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.
{loadmodule mod_custom,GA1}
అయితే ఇటివలే సునీతా రానా అనే హీరోయిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సునీతా జగన్ గురించి మాట్లాడుతూ.. ఏపీలో నే కాదు ప్రతి చోట జగన్ కు భారీ అభిమానులు ఉన్నారు. పంజాబ్లో పుట్టి.. హర్యానాలో పెరిగి.. పూణేలో సెటిల్ అయిన ఈ హీరోయిన్.. షూటింగ్ కోసం వచ్చి.. జగన్ కు క్రేజ్ చూసి.. జగన్ కు పెద్ద అభిమాని అయిపోయింది. ఇప్పటికే.. ఏపీ అధికార పార్టీ.. అయిన టీడీపీ పై ప్రజల్లో నమ్మకం పోయినట్లు.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలానే టీడీపీలో చెరిన ఎమ్మెల్యేలు.. చిన్నగా మళ్లీ వైసీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎటు చూసిన.. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యేలా అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ప్రజల్లో జగన్ ను ఈ రెంజ్ లో క్రేజ్ రావడానికి ముఖ్య కారణం జగన్ మంచితనం. ప్రజలపై ఆయన చూపించే ప్రేమ. ఎలాంటి కోపం లేకుండా.. ప్రతి ఒక్కరిని మంచిమాటతో పలకరించే మనసు జగన్ సొంతం. అయితే జగన్ పై ఓ అమ్మాయి షాకింగ్ కామెంట్స్ చేసింది. అమెరికాలో ఉంటున్న.. సుజన దీపిక కడారి.. అనే అమ్మాయి. జగన్ గురించి గొప్పగా చెప్పింది. ఏపీ ప్రజలకు నాయకుడిగా ఉండాల్సిందే.. జగన్ అన్న ఒక్కడే అని.. ఏపీ ప్రజలకు మంచి చేసేది కూడా జగన్ అన్న ఒక్కడే అని స్పష్టం చేసింది.
{loadmodule mod_custom,GA2}
ఎన్ని కష్టాలు పెట్టినా , తన కుటుంభం ఎంత నష్టాల పాలు అయినా…రాజకీయ పదవులు పోయినా , జైలు పాలు చేసినా… ” మాట తప్పలేదు…. మడమ తిప్పా లేదు ” మన రాజన్న కొడుకు జగనన్న… అంటూ అమె వ్యాఖ్యాలు చేసింది. ప్రస్తుతం ఆమె జగన్ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఓ సారి మీరు కూడా ఆ వీడియోని ఓ లుక్కేయండి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}XyXOrRAK1S8{/youtube}
Related