Tuesday, May 21, 2024
- Advertisement -

ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు

- Advertisement -

తెలంగాణలో ఈ నెల 15 వ తేదిన ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టిఎస్ ఎంసెట్ కన్వీనర్ ఎన్.వి.రమణారావు ప్రకటించారు. ఈసారి మెడికల్ పరీక్షను1,02,012 మంది విద్యార్థులు రాయనున్నారు.

ఇక ఇంజనీరింగ్ పరీక్షకు రెండు లక్షల 46 వేల 522 మంది, అగ్రికల్చర్ పరీక్షకు 1,02,012 మంది విద్యార్ధులు ఎంట్రస్ రాయనున్నారు. ఇక 276 కేంద్రాల్లో ఇంజనీరింగ్, 190 పరీక్ష కేంద్రాల్లో మెడికల్, అగ్రికల్చర్ ఎంట్రస్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ తెలిపారు.  హైదరాబాద్, వరంగల్ లో రెండు ఆన్ లైన్ పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -