Friday, May 17, 2024
- Advertisement -

ముహూర్తం ఖ‌రారు : వైసీపీలోకి రాజ‌మండ్రి కాంగ్రెస్ మాజీ ఎంపీ …

- Advertisement -
Undavalli Arun Kumar likely to join YSRCP

2019 ఎన్నిక‌ల్లో ఆంద్ర్రప్ర‌దేశ్‌లో ముక్కోన‌పు పోటీ జ‌ర‌గ‌నుంది.టీడీపీ,జ‌న‌సేన‌,వైసీపీ పార్టీల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ.ఇప్ప‌టికే టీడీపీ రోజురోజుకి ప్ర‌జాధ‌ర‌న కోల్పోతుండ‌టంతో ఇక వైసీపీ ఎలాగైనా అధికారాన్ని చేప‌ట్టేందుకు అన్ని దారులు ఉప‌యేగించుకొంటోంది.ప్ర‌ధానంగా బ‌ల‌మైన నాయ‌కుల‌ను పార్టీలోకి చేర్చుకొనేందుకు పావులు క‌దుపుతోంది.

ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన సీనియ‌ర్‌,ప్ర‌జాధ‌ర‌న నాయ‌కులు తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు.వీరిపైనే వైసీపీ ప్ర‌ధానంగా దృష్టి పెట్టింది.ఉత్త రాంధ్ర‌లోని అన‌కాప‌ల్లి కాంగ్రెస్ మాజీ ఎంపీ సబ్బంహ‌రి టీడీపీలోకి వెల్తున్న వార్త‌ల నేప‌థ్యంలో …మ‌రో మాజి ఎంపీ వైసీపీలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.ఆయ‌న రాజ‌కీయ‌నాయుకుడితోపాటు అప‌ర‌మేధావి అయిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.

{loadmodule mod_custom,GA1}

ఇప్ప‌టికే ఉండ‌వ‌ల్లి చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌పై విరుచుకు ప‌డుతున్నారు.సందు దొరికిన‌ప్పుడుల్లా టీడీపీని,బాబును ఏకిపారేశారు.ఒక్క వార్షానికే అసెంబ్లీ,స‌చివాల‌యంలోకి నీరు రావ‌డంపై ప్ర‌భుత్వంమీద త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.ఇర రాజ‌కీయ మేధావిఅయిన ఉండ‌వ‌ల్లి వైసీపీలోకి చేర‌డం ఖాయ‌మ‌ని వైసీపీ శ్రేనులు అంటున్నాయి.ఉండ‌వ‌ల్లికి రాజ‌మండ్రి వైసీపీ ఎంపీ సీటు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

{youtube}XmYj6g_UATY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -