Wednesday, May 15, 2024
- Advertisement -

నాలుగు వేల కోట్లు దాటించారు

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన పనామా పత్రాల్లో లిక్కర్ కింగ్, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా కూడా ఉన్నారు. పలు ఆర్ధిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా ఇప్పటికే దేశం వదిలిపెట్టి వెళ్లిపోయారు. తాజాగి పనామా పత్రాల్లో ఆయన పేరు కూడా ఉందని పొక్కడంతో ఆయన మరింత చిక్కుల్లో పడ్డారు.

తన కంపెనీల నుంచి మాల్యా ేకంగా నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటించేశారని ఆరోపణలు వస్తున్నాయి. వెంచర్ న్యూ హోల్డింగ్స్ అనే సంస్ధతో మాల్యాను నేరుగా సంబంధాలున్నాయని కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్ట్‌గేటింగ్ జర్నలిజం అనే సంస్ధ పేర్కొంది. ఈ కంపెనీ అడ్రస్ బెంగళూరులోని విఠల్ మాల్యా రోడ్డు నెంబర్ 3 అని వుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -