Wednesday, May 15, 2024
- Advertisement -

విజయ్​మాల్యా కి మరిన్ని కష్టాలు.. కారణం అదేనా?

- Advertisement -

వేలకోట్ల రుణాలను ఎగవేసి బ్రిటన్​లో తలదాచుకుంటున్న పారిశ్రామిక వేత్త విజయ్​మాల్యా ఇప్పుడప్పుడే భారత్​కు వచ్చే అవకాశం లేదు. అక్కడి కోర్టులు మాల్యా అప్పగింతకు అవరోధాలు తొలగించినా.. కొన్ని న్యాయసమస్యలు అడ్డు వస్తున్నాయని భారత్​లో బ్రిటన్​ తాత్కాలిక హైకమిషనర్ జేన్ థాంప్సన్ తెలిపారు.

అప్పగింతకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను బ్రిటిష్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మాల్యా అప్పగింతపై బ్రిటన్​ను భారత్​ ఒత్తిడి చేస్తోంది.

పరిష్కరించాల్సిన న్యాయ సమస్యలు కొన్ని ఉన్నాయి. అప్పటివరకు అప్పగింత జరగదు. ఇవి రహస్యమైన అంశాలు. దీనిపై నేను ఎక్కువగా వ్యాఖ్యానించలేను. ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేను. వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం అని భారత్​లో బ్రిటన్ తాత్కాలిక హైకమిషనర్ అన్నారు.

అడ్డుపుల్లలు పడుతున్నా ఆగని పోలవరం పనులు

ఒడిశా అడవుల్లో అరుదైన నల్లపులి..!

దారుణం.. 13 ఏళ్ల బాలికను పలుమార్లు బెదిరిస్తూ అత్యాచారం!

ఓరి నాయనో.. స్కూల్ తెరిచిన రోజే కరోనా షాక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -