Tuesday, May 7, 2024
- Advertisement -

నిలువెత్తు బంగారంతో పెల్లికూతురు….వైర‌ల్ అవుతున్న వీడియే…

- Advertisement -
Wedding Photo Of Kerala Left Leader Geetha Gopi Daughter Is Viral

ర‌జాకీయ నాయ‌కుల కొడుకు,కూతుల్ల పెల్లిగురించి చెప్పాన్నా,వినాల‌న్నా రెండు క‌ళ్లు ….రెండు చేవులు చాల‌వు.నలుగురి దృష్టిని ఆకర్షించడం వారి హంగు ఆర్భాటాలు కొత్తేమి కాదు.కాని క‌మ్యూనిస్ట ర‌జాకీయ నాయ‌కులు అంటె గ‌రీబోల్లు అనే అనుకుంటారు.

కాని ఈ క‌మ్యూనిస్ట్ నాయ‌కుడు మాత్రం త‌న కూతురిపెల్లి ఎంత ఘ‌నంగా చేశార‌డో తెలిస్తే షాక్ అవుతారు.
వామపక్ష నేతల ఇళ్లల్లో పెళ్లిళ్లలో దాదాపు ఆర్బాటాలు కాస్త తక్కువగానే కనిపిస్తుంటాయి. కానీ, కేరళలో ఓ వామపక్ష నేత కూతురు పెళ్లి మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌ మీడియాలో అది కాస్త వైరల్‌గా మారింది. ఎందుకంటే ఆమె ధరించిన నగలు ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌గా మారాయి. సీపీఐ ఎమ్మెల్యే గీతా గోపి కుమార్తె పెళ్లి గత ఆదివారం త్రిశూర్‌లో జరిగింది.

{loadmodule mod_custom,GA2}

అయితే, ఆయన కూతురు పెళ్లి సందర్భంగా నిండుగా ధరించిన ఆభరణాలతో కూడిన ఫొటో ఒకటి బయటకు రాగా ఇప్పుడు పెద్ద మొత్తంలో చర్చ మొదలైంది. రెండు సార్లు సీపీఐ తరుపున ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన గోపి కూతురు ఇలా పెళ్లి వేడుకలో పూర్తిగా బంగారంతో దర్శనం ఇవ్వడం ఎలా సాధ్యం అయిందంటూ పార్టీలో ఉన్నత స్థాయి చర్చతో వైరల్‌ అవుతోంది. కాగా, తన కూతురు అంత బంగారం ధరించడాన్ని సదరు ఎమ్మెల్యే సమర్థించుకున్నారు. ఎవ‌ర‌య్యా క‌మ్యూనిష్ట్‌లు పేద‌వాల్ల‌నేది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -