Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రేమ కోసం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు ??

- Advertisement -

హైదరాబద్ డబీర్పురా లో దారుణం చోటు చేసుకుంది, గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఒక యువతి మీద కిరోసిన్ పోసి నిప్పు అంటించారు.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆమెని వెంటనే ఒస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అని చెబుతున్నారు. దబీర్ పురా లోని ఏసీపీ కార్యాలయానికి కూతవేటు దూరం లో ఈ సంఘటన జరగడం దురదృష్ట కరం అంటున్నారు.

బాదితురాలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావడం తో ఆ కోణం నుంచీ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన కి సంబంధించి ఎలాంటి వివరాలూ ఇంకా తెలియలేదు.

మహిళ మీద జరిగిన దాడిలో చాలా పెద్ద కుట్ర ఉంది అని దీని వెనకాల ప్రేమ ప్రమేయం కూడా ఉండచ్చు అని అంటున్నారు. దాడికి పాల్పడిన వారు ఎంతటివారైనా వదలం అని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -