Sunday, May 5, 2024
- Advertisement -

పార్టీ నాయ‌కుల గురించి జ‌గ‌న్‌కునివేదిక ఇచ్చిన ప్ర‌శాంత్ కిషోర్..

- Advertisement -
YS Jagan Giving Shock to Chevireddy And Roja..?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అధికార‌ప‌క్షంటీడీపీ విమ‌ర్శ‌లు చేస్తె ఎదురుదాడి చేయ‌డంలో ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ముందుంటారు. వీరిలో మ‌హిళా ఫైర్‌బ్రాండ్ గా ముద్ర‌ప‌డిన ఎమ్మెల్యేరోజా…మ‌రొక‌రు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి.వీల్ల మాట‌లు తూటాల్ల అధికార ప‌క్షంపై పేలుతాయి.అయితే వీరి దూకుడే వీల్ల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చేట‌ట్లున్నాయి.

వీరిద్ద‌రికి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ షాక్ ఇవ్వ‌నున్నార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఫైర్ బ్రాండ్‌గా ముద్ర‌ప‌డిన రోజా…చెవిరెడ్డిల వ‌ల్ల పార్టీకి న‌ష్ట‌మా లేకా లాభ‌మా అన్న అనుమానాలు వైసీపీని వెంటాడుతున్నాయి.2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్‌కిషోర్‌ను నియ‌మించుకున్న సంగ‌తి తెలిసందే.ఆయ‌న ఒక నివేదిక‌ను జ‌గ‌న్‌కు ఇచ్చారంట‌.

{loadmodule mod_custom,GA1}

అన‌వేదిక‌లో వీరిద్ద‌రికి వ్య‌తిరేకంగా రిపోర్ట్ వచ్చిందంట‌.ఆ నివేదికలో రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల పార్టీకి లాభం లేకపోగా నష్టం అని తేల్చి చెప్పారట. ఆ నివేదికను చూసిన జగన్ కాస్తంత షాక్ తిన్నప్పటికీ చర్యలు తీసుకోక తప్పదన్న ఆలోచనకు వచ్చేశారట. అధికార పక్షాన్ని ఎండగట్టడంలో దిట్ట అయినప్పటికీ ప్రజల్లో మైలేజి రావడంలో మైనస్ మార్కులు పడుతున్నాయని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం.

{loadmodule mod_custom,GA2}

దీనితో జగన్ వారి స్థానాల్లో వేరేవారిని నియమిస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు లగడపాటి రాజగోపాల్ ఇటీవలే… జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నంతకాలం చంద్రబాబు నాయుడుకి దిగులే లేదని తేల్చి చెప్పడాన్ని కూడా జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకుఒనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}gls7OBB2s6E{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -