- Advertisement -
మంచు మనోజ్ వేడుకలో ఈనాడు అధినేత రామోజీరావు YSRCP ప్రెసిడెంట్ వై.యస్ జగన్ తారసపడ్డారు.
రాజకీయంగా విభేదాలతో ఎప్పుదు వార్తల్లో ఉండే ఈ ప్రముఖులు ఆత్మీయంగా పలుకరించుకోవడం కనిపించింది.. ఈ సందర్భంగా రామోజీ జగన్ను పరామర్శించినట్లుగా తెలుస్తుంది.
అనంతపురం జిల్లాలో జగన్ రైతు భరోసా యాత్ర చేసిన నేపథ్యంలో ” ఎండలో కూడా బాగా కష్టపడుతున్నారే..” అని రామోజీ పలుకరించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.. జగన్, రామోజీల మధ్య ఇటువంటి సంభాషణ రావడం ఆసక్తికరమే.