Saturday, April 20, 2024
- Advertisement -

ఎన్నికల వేళ బెంగాల్ లో బిజెపి షాక్..!

- Advertisement -

బెంగాల్​ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాపై కార్యకర్తల నిరసన మంగళవారమూ కొనసాగింది. పాతవాళ్లను కాదని, ఎన్నికల ముందు పార్టీలో చేరినవారికి టికెట్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోల్​కతాలోని పార్టీ కార్యాలయం ఎదుట సోమవారం రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. బంగాల్​ బిజెపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.

హేస్టింగ్స్​ కార్యాలయం ఎదుట క్యానింగ్ వెస్ట్, కుల్తలీ, జోయ్​నగర్, బిష్ణుపుర్ నుంచి వచ్చిన బిజేపి కార్యకర్తలు ఉదయం నుంచి చేస్తున్న నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐదు రోజుల క్రితం తృణమూల్​ కాంగ్రెస్​ నుంచి బిజెపీ లోకి వచ్చిన అర్ణబ్ ​రాయ్ తన నామినేషన్ వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అవినీతి చరిత్ర ఉన్న టీఎంసీ నేతలకు బిజేపి టికెట్​ ఇచ్చిందని, వారిలో కొందరు తమపై దాడులు చేసినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. నామినేషన్​లు ఉపసంహరించుకునే వరకు పార్టీ తరఫున ప్రచారం చేసేదిలేదని స్పష్టం చేశారు.

కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కామెంట్స్..!

ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

కరోనా అలెర్ట్.. ఆ స్కూల్ లో డేంజర్ బెల్స్..!

ఈరోజు ఇక చాలు.. వాయిదా వేసిన కేసిఆర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -