Monday, May 13, 2024
- Advertisement -

ఆరో విడత పోలింగ్.. కశ్మీర్ కి కొత్త కళ..!

- Advertisement -

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 31 స్థానాలకు 245మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. మొత్తం 2,071 పోలింగ్​ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 77 సర్పంచ్​ స్థానాలకు కూడా ఆదివారమే పోలింగ్ జరగనుంది. 229 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతలుగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. డిసెంబర్​ 22న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -