Thursday, May 2, 2024
- Advertisement -

పదేళ్ళ బాలుడి ని రేప్ చేసింది

- Advertisement -

రోజురోజుకు అమ్మాయలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని అందరు భాదపడుతుంటే.. మేము మాత్రం తక్కువ తిన్నామా ? అంటూ ఓ పదహారేళ్ళ అమ్మాయి ఓ పదేళ్ళ బాలుడి ని రేప్ చేసింది. ఈ వార్త విని యావత్ భారతదేశం ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. ఉత్తరప్రదేశ్ లక్నో సమీపంలోని కుల్ హోలీ గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది.

తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ పదేళ్ళ బాలుడిపై ఆ అమ్మాయి కన్నేసింది. అతనికి పిలిచి ఏవో మాయ మాటలు చెప్పి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన ఇంట్లోకి అ బాలుడిని తీసుకెళ్లింది ఆ అమ్మాయి. ఇంట్లోకి తీసుకెళ్ళి బాలుడిపై అత్యాచారం చేసింది.

ఆ తర్వాత బాలుడి అంగం కందిపోయి రక్తం కారడంతో ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసి వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక, బాలుడు ఇద్దరు కూడా మైనర్ లు కావడం వల్ల ఏం చేయలేక పోలీసులు తల పట్టుకుంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -