- Advertisement -
పెళ్లి ఘనంగా జరుపుకోవాలి అని ప్రతి ఒక్కరు ఆశపడుతారు. అదే పని చేశారు తిరపతికి చెందిన రాహుల్ రెడ్డి అనే వ్యక్తి. తన పెళ్లిని ఘనంగా చేసుకోవి అదరో అనిపించాడు. తిరపతిలో ఈ రోజు మబ్బు వారి వివాహ మత్సోవం కోసం వేసిన ఖరిదు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.
వివారాల్లోకి వెళ్తే… తిరపతిలోని గ్రీన్ సీటి అనే ప్రాతంలో ఓ ప్రముఖ వాపారవేత్త కుమారుడు రాహుల్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డిల వివాహాం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ వివాహనికి వేసిన సెట్ ఇండియాలోనే రిచేస్ట్ సెట్ చెప్పోచ్చు.
ఈ పెళ్లిలో వేసిన వెకంన్న స్వామీ సెట్ అద్భుతంగా ఉంది. ఈ సెట్ వేయడానికి అక్షరాల రెండున్నర కోట్లు ఖర్చు చేసారట. ఇండియాలోనే ఇలాంటి సెట్ వేసి పెళ్లి చేసుకోవడం ఇదే మొదటిసారట. ఓ సారి ఆ పెళ్లిలోని సెట్ ను మీరూ కూడా ఓ లుక్కేయండి.
{youtube}NjKA0QkDlhY{/youtube}
Related