- Advertisement -
శ్రీను వైట్ల భార్య రూప ఈ రోజు మధ్యాహానం బంజారాహిల్స్ లోని పోలీస్స్టేషన్లో శ్రీను వైట్ల మానసికంగా వేధిస్తున్నాడు అంటు కంప్లైంట్ చేసింది.
ముఖ్యంగా డబ్బుల గురించి తనని వేధిస్తున్నాడని శ్రీను వైట్ల భార్య రూప చెప్పడంతో పోలిసులు అదనపు కట్నం కింద కేసును నమోదుచెసి విచారణ మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీనువైట్ల, భార్య సంతోష రూప మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఆయితే పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు కావటంతో ఇప్పుడు కేసు మా పరిధిలో లేదని, కోర్టు తీర్పు కోసం వేచి చూడాలని సమాధానమిచ్చారని సమాచారం