తెలంగాణాలో అందమైన ఐఎయస్ ఆఫీసర్లో స్మిత సబర్వాల్ ఒకరు. ఈ మధ్య స్మిత పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం స్మిత సబర్వాల్ ముఖ్యమంత్రి కేసిఆర్ కార్యాలయంలో పని చేస్తున్నారు. అయితే ఒక మహిళ ఐఎయస్ ఆఫీసర్ కేసిఆర్ కార్యాలయంలో పనిచేయడం ఇదే తొలిసారి.
స్మిత స్వస్థానం పచ్చిమ బెంగాల్ అయితే ఆమె తండ్రి హైదరాబాద్ లో స్థిరపడ్డారు అందువల్ల అమె చదువు హైదరబాద్ లో కంప్లీట్ చేసింది. ఆమె సివిల్స్ లో 4 వ ర్యాంక్ సాదించారు. 2001 లో ఆమె ఏపి క్యాడర్ ఐఎయస్ ఆఫీసర్ అయ్యారు. చిత్తురు,కడవ వరంగల్ జిల్లలో పనిచేసారు.విభజన తరువాత ఆమెను తెలంగాణాకి షిఫ్ట్ చేశారు. ఈ స్మిత సబర్వాల్ గురించి మన జబర్దాస్ట్ ఫేం రచ్చ రవి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. స్మిత వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్న సమయం లో తను ఆమె దగ్గర పని చేసానని రచ్చ రవి తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 1}
అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయం లో మేడంతో కలిసి ఫోటో దిగానంటూ ఆ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు రవి. మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసిన రవికి బాగా కలిసివచ్చింది హైదరాబాద్ వచ్చిన తరువాత జబర్దాస్త్ లో కలిసిరావడంతో రచ్చ రవి గా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడయ్యాడు. ప్రస్తుతం రచ్చ రవి.. కామెడీ షోస్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. రవికి ఒకే ఒక్క కోరిక ఉందంట.. దేశవ్యాప్తంగా గా ప్రజలను నవ్వించి వారిని హ్యాపీగా ఉంచలన్నదే అతని ఆశయం అంటా.
{loadmodule mod_sp_social,Follow Us}
Related