Friday, April 19, 2024
- Advertisement -

ధోనీ వెళితే లాఠీఛార్జ్.. ఎక్కడ అంటే..!

- Advertisement -

సాధారణంగా ఎక్కడైనా సెలబ్రెటీలు వెళితే ఫ్యాన్స్ తాకిడి ఉండటం సహజం. ఆ సమయంలో పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. ఆ సమయంలో సెలబ్రెటీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

రాజస్థాన్​లోని జలూర్​ జిల్లా పర్యటనలో భాగంగా.. ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ పాల్గొన్నాడు. ధోనీని చూడడానికి అభిమానులు తరలిరావడం వల్ల అక్కడ రద్దీ నెలకొని.. తొక్కిసలాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు.

ఈ నేపథ్యంలో వచ్చిన పని పూర్తి కాకముందే ధోనీ అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుఖ్రామ్ బిష్ణోయ్, ఎంపీ దేవ్జీ పటేల్ హాజరయ్యారు.

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

వామ్మో.. రాణికెట్‌ వ్యాధితో 4వేల నాటుకోళ్లు మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -